Posts

Showing posts with the label telangana

తెలంగాణలో టెన్త్ క్లాస్ తెలుగు ఎగ్జామ్ సిలబస్ ఇదే…!

Image
  తెలంగాణలో టెన్త్ క్లాస్ తెలుగు ఎగ్జామ్ సిలబస్ ఇదే …!   కోవిడ్ కారణంగా చాలామంది విద్యార్థులు నేరుగా పాఠశాలకు రాలేక పోతున్నాను. కనీసం పాస్ మార్కు లైన రావాలంటే ఏయే అంశాలపై దృష్టి సాధించాలి మరియు 60 శాతం మార్కులు రావాలంటే ఏం చేయాలి ? అవగాహన ప్రతిస్పందనలో భాగంగా ఉపవాచకం పరిచిత గద్యం అడుగుతారు 5×1=5 మా కావున పరిచిత అపరిచిత గద్యాలు విద్యార్థులలో అభ్యాసం చేయించినట్లయితే రెండింటికి 10 కి 10 మార్కులు సాధించవచ్చు. మొత్తం 12 పాఠలలో 3 పాఠాలు తొలగించడం జరిగింది. తొలగించిన పాఠల నుండి స్వీయ రచన ప్రశ్నలు నుండి అడుగుతారు ఇది విద్యార్థులకు చక్కని అవకాశం. విద్యార్థులకు అనుకూలంగా ఉండడానికి సులభమైన ప్రశ్నలు ఇస్తారు ప్రశ్నల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పుస్తకం పరిధి దాటి ప్రశ్నలు అడగరు. పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా చదవడం ద్వారా 60 మార్కులు చాలా సులభంగా వస్తాయి. కొంచెం కష్టపడి చదివితే 75 మార్కులకు వరకు కూడా రావచ్చు. పద్య భాగానికి సంబంధించి 1.3.7. వ పాటలు ఉన్నాయి.ఈ మూడు నుండి ఏదైనా ఒక పాఠాన్ని ఎంచుకొని పూర్తిగా చదివితే పదికి పది 10 మార్కులు ఆ ఒక్క పద్యానికి వస్తాయి. తొలగించిన పాఠాల నుండి కూడా భాషాంశాలు వస్తాయ

తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ వినతి...!

Image
  ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కేవలం సినిమాల గురించే కాకుండా పలు విషయాలపై సోషల్ మీడియా ద్వారా ప్రస్తావిస్తూ ఉంటుంది. సొసైటీ గురించి, ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి, పెద్దల బాగోగుల గురించి టైమ్ వచ్చిన ప్రతిసారీ గళం వినిపిస్తూనే ఉంటారు. ఆమె డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి మరోసారి తెలంగాణ గవర్నమెంట్‌ను అభ్యర్థించారు. తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్న మన ఊరు – మన బడి ప్రోగ్రామ్ ప్రభుత్వ పాఠశాలల్లో చాలా బాగా ఉందని ప్రశంసించారు లక్ష్మీ మంచు. దాదాపుగా ఏడేళ్లుగా సొసైటీలో మార్పు కోసం టీచ్ ఫర్ చేంజ్ అనే ట్రస్ట్ తరఫున ఆమె పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆయా రంగాల్లో ప్రతిభావంతుల చేత కూడా పాఠాలు చెప్పిస్తున్నారు. స్కూల్లో డ్రాప్ అవుట్స్ ని తగ్గించి, విద్యా ప్రమాణాలు పెరగాలన్న ఉద్దేశంతో లక్ష్మీ మంచు అండ్ టీమ్ పనిచేస్తున్నారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ను డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషనలైజింగ్ గురించి అభ్యర్థించారు. పలు పాఠశాలల్లో తమ టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ తరఫున బోధనా కార్యక్రమాలు చేపట్

ఆరో రోజు అలిగిన బతుకమ్మ...! | Aligina bathukamma today

Image
ఆరో రోజు అలిగిన బతుకమ్మ...! వివరణ :   డా .  యం .  ఎన్ .  చార్య ,  ప్రముఖ   అంతర్జాతీయ   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   శాస్త్ర   పండితులు ,   శ్రీమన్నారాయణ   ఉపాసకులు ,  సునంద   రాజన్   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   కేంద్రం .  తార్నాక ,  హైదరాబాద్ .  ఫోన్ :   9440611151 ఆరో రోజు ' అలిగిన బతుకమ్మ ' ఎందుకంటే …? బతుకమ్మ పండుగలో ఆరో రోజును ' అలిగిన బతుకమ్మ ' అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ. ఆడపడచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9 వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఐదురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ , అటుకల బతుకమ్మ , ముద్దపప్పు బతుకమ్మ , నానబియ్యం బతుకమ్మ , అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఇక బతుకమ్మ పండుగలో ఆరో

బతుకమ్మ పండుగలో రోజుకొక్కో రకమైన ప్రత్యేక నైవేద్యం...!

Image
బతుకమ్మ పండుగలో రోజుకొక్కో రకమైన ప్రత్యేక నైవేద్యం...! వివరణ :   డా .  యం .  ఎన్ .  చార్య ,  ప్రముఖ   అంతర్జాతీయ   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   శాస్త్ర   పండితులు ,   శ్రీమన్నారాయణ   ఉపాసకులు ,  సునంద   రాజన్   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   కేంద్రం .  తార్నాక ,  హైదరాబాద్ .  ఫోన్ : 9440611151 తెలంగాణలో బతుకమ్మ పండుగకు    ప్రసిద్ధమైంది. అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు ,  నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కోక రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని ,  చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ సంవత్సరం అధిక ఆశ్వీయుజ మాసం రావడం వలన ఈ పండగను నిజ ఆశ్వీయుజ మాసం ప్రారంభంతో జరుపుకుంటారు.  16  అక్టోబర్  2020  శుక్రవారం ,  అమావాస్య రోజు    ఎంగిలి పువ్వు బతుకమ్మని పేరుస్తారు. అమావాస్య నుండి  24  అక్టోబర్

బతుకమ్మ పండుగ కథ​​​​​​​ Story of Bathukamma festival

Image
బతుకమ్మ పండుగ కథ​​​​​​​   వివరణ :  డా .  యం .  ఎన్ .  చార్య ,  ప్రముఖ   అంతర్జాతీయ   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   శాస్త్ర   పండితులు ,   శ్రీమన్నారాయణ   ఉపాసకులు ,  సునంద   రాజన్   జ్యోతిష ,  జాతక ,  వాస్తు   కేంద్రం .  తార్నాక ,  హైదరాబాద్ .  ఫోన్ : 9440611151   రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి అలంకరించి స్త్రీలు ,  యువతులు అందమైన వస్త్రాలు ధరించి రంగు రంగుల గాజులను చేతికి ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయాకారంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ ,  సద్దుల బతుకమ్మ. ఇలా దేని ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులో లేదా నీటి నదీ ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.   బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు ,  ప్రేమ ,  స్నేహం ,  బంధుత్వం ,  ఆప్యాయతలు ,  భక్తి ,  భయం ,  చరిత్ర ,  పురాణాలు మేళవిస్తారు. బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి ,  సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ ,  తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా

సభ ముందుకు కొత్త రెవెన్యూ బిల్లు, కీలక అంశాలు…!

Image
  సభ ముందుకు కొత్త రెవెన్యూ బిల్లు , కీలక అంశాలు …!   తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లులను ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రవేశపెట్టిన బిల్లుల్లో భూమిపై హక్కులు , పాస్‌పుస్తకాల చట్టం - 2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం - 2020 ఉన్నాయి. కేంద్ర , రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవు అని ప్రభుత్వం తెలిపింది. భూలావాదేవీలకు వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ కోసం దరఖాస్తు చేయాలి. సబ్‌రిజిస్ట్రార్‌ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందాలి. భూములను మార్ట్‌గేజ్ చేస్తే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్‌ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. భూమి హక్కుపత్రం , పట్టాదారు పాస్‌పుస్తకం ఏకీకృతం చేస్తాం. భూహక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ఉంటాయి. ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా భూయాజమాన్య హక్కుల బదిలీ ఉంటుంది. అని ప్రభుత్వం స్పష్టం చేసింది.   బిల్లులోని ముఖ్యాంశాలు: నిబంధనలకు విరుద్ధంగా భూమి హక్కుల రికార్డుల అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారిపై క్రిమినల్ చర్యలతోపాటు సర్వీసు నుంచి తొలగింపు , భర్తరఫ్ , శిక్ష. రైతులకు పట్టాదార

ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాలు ఏర్పాటు

Image
  ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాలు ఏర్పాటు   అద్భుతంగా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి ప్రధాన ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటు పనులు మంగళవారం ప్రారంభించారు. ఆలయానికి తూర్పున ప్రాకార ద్వారంపై ఏర్పాటు చేసే శంకు , చక్ర , నామాల విగ్రహాలకు ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి , ప్రధాన స్థపతి ఆనందచార్యుల వేలు , ఉప స్థపతి గణేశ్‌ , ఇతర స్థపతులు పూజలు చేశారు. అనంతరం సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటు పనులు ప్రారంభించారు.   అలాగే ఆలయానికి నలు దిక్కులా గరుడ , సింహాల విగ్రహాల ఏర్పాటు పనులు కూడా మొదలు పెట్టారు. వీటి ఏర్పాటు మూడు రోజుల్లో పూర్తవుతుందని ఆర్కిటెక్‌ ్టఆనందసాయి తెలిపారు. అలాగే శివాలయంలో నంది విగ్రహానికి ఆనందసాయి పూజలు చేసి విగ్రహా ఏర్పాటు పనులు ప్రారంభించారు.   కాగా సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటుకు సంబందించి సోమవారం చినజీయర్‌ స్వామి సూచనలు , సలహాలు తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారమే వీటి ఏర్పాటు పనులు ప్రారంభించారు.

Telangana CM KCR started Sahasra Maha Chandi Yagam

Telangana CM KCR started Sahasra Maha Chandi Yagam